క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న 10 మంది భారతీయులు
- April 20, 2017
అబుధాబి: అల్ అయిన్ జైలులో మగ్గుతున్న పది మంది భారతీయ యువ కార్మికులు, క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో వీరి క్షమాభిక్షపై ఓ స్పష్టత రానుంది. అల్ అయిన్ అపీల్స్ కోర్ట్, బుధవారం ఈ కేసులో విచారణను పూర్తి చేసింది. మే 25వ తేదీకి తీర్పుని వాయిదా వేసింది. 2015లో ఓ పాకిస్తానీ వ్యక్తి హత్యకు సంబంధించి పది మంది భారతీయు యువకులపై అభియోగాలు మోపబడ్డాయి. మృతుడి కుటుంబీకులు, నిందితులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకో వైపున బ్లడ్ మనీ చెల్లించేందుకు దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త ఎస్పిఎస్ ఒబెరాయ్ ముందుకొచ్చారు. ఇప్పటిదాకా ఒబెరాయ్ 78 మందికి ఇదే విధంగా బ్లడ్ మనీని చెల్లించి వారిని మరణ శిక్ష నుంచి తప్పించారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







