క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్న 10 మంది భారతీయులు
- April 20, 2017
అబుధాబి: అల్ అయిన్ జైలులో మగ్గుతున్న పది మంది భారతీయ యువ కార్మికులు, క్షమాభిక్ష కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే నెల మొదటి వారంలో వీరి క్షమాభిక్షపై ఓ స్పష్టత రానుంది. అల్ అయిన్ అపీల్స్ కోర్ట్, బుధవారం ఈ కేసులో విచారణను పూర్తి చేసింది. మే 25వ తేదీకి తీర్పుని వాయిదా వేసింది. 2015లో ఓ పాకిస్తానీ వ్యక్తి హత్యకు సంబంధించి పది మంది భారతీయు యువకులపై అభియోగాలు మోపబడ్డాయి. మృతుడి కుటుంబీకులు, నిందితులకు క్షమాభిక్ష ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇంకో వైపున బ్లడ్ మనీ చెల్లించేందుకు దుబాయ్కి చెందిన వ్యాపారవేత్త ఎస్పిఎస్ ఒబెరాయ్ ముందుకొచ్చారు. ఇప్పటిదాకా ఒబెరాయ్ 78 మందికి ఇదే విధంగా బ్లడ్ మనీని చెల్లించి వారిని మరణ శిక్ష నుంచి తప్పించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









