కేటీఆర్కు ఆహ్వానం ప్రపంచ ఆర్ధిక సదస్సుకు
- April 21, 2017తండ్రి రాష్ట్రముఖ్యమంత్రి అయినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు కేటీఆర్. తన మాటల ద్వారా కానీ చేతల ద్వారా కానీ ప్రజల్లో స్థానాన్ని సంపాదించుకున్నాడు. అదే అతన్ని ప్రపంచ స్థాయిలో గుర్తించేలా చేసింది. రాష్ట్రంలో స్టార్టప్ల ఏర్పాటు, ఐటీ రంగంలో చేస్తున్న కృషి, మిషన్ భగీరథ, హైస్పీడ్ బ్రాండ్ బాండ్ ఇంటర్నెట్ సదుపాయానికి తీసుకుంటున్న చర్యలు, అనుసరిస్తున్న పంథాపై ప్రసంగించాలని కోరుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆహ్వానం పంపింది. చైనాలోని డాలియన్లో జూన్ 27 నుంచి 29 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు దేశ విదేశాల ప్రతినిధులు హాజరవుతారు. కనుక తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల సేకరణకు ఈ సదస్సు బాగా ఉపయోగపడుతుంది. అలాగే కేటీఆర్కు ఢిల్లీలో జరిగే సీఐఐ సదస్సులో పాల్గొనాల్సిందిగా కూడా ఆహ్వానం అందింది. ఏప్రిల్ 28, 29 తేదీల్లో ప్రపంచీకరణ భవిష్యత్తు అనే అంశంపై ఈ సదస్సు జరగనుంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







