ఒమనీ బాధితుడి కోసం మెర్సీ ఫ్లైట్
- April 21, 2017
చైనాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్కి చెందిన వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకోసం రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాన్ని పంపింది. బాధితుడికి చైనాలో సర్జరీ జరుగగా దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స వికటించి, కోమాలోకి వెళ్ళిపోయాడు. కమర్షియల్ విమానాల్లో వచ్చేందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఒమన్ ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. పౌరుల పట్ల సుల్తాన్ బిన్ కబూస్ బిన్ సైద్ చూపించే దయ నేపథ్యంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాన్ని చైనాకి పంపించింది. విమానం శనివారం ఒమన్కి చేరుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









