ఒమనీ బాధితుడి కోసం మెర్సీ ఫ్లైట్
- April 21, 2017
చైనాలో అనారోగ్యంతో బాధపడుతున్న ఒమన్కి చెందిన వ్యక్తిని స్వదేశానికి తీసుకొచ్చేందుకోసం రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాన్ని పంపింది. బాధితుడికి చైనాలో సర్జరీ జరుగగా దురదృష్టవశాత్తూ శస్త్ర చికిత్స వికటించి, కోమాలోకి వెళ్ళిపోయాడు. కమర్షియల్ విమానాల్లో వచ్చేందుకు ఆరోగ్యం సహకరించకపోవడంతో కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఒమన్ ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేకంగా పరిగణించింది. పౌరుల పట్ల సుల్తాన్ బిన్ కబూస్ బిన్ సైద్ చూపించే దయ నేపథ్యంలో రాయల్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాన్ని చైనాకి పంపించింది. విమానం శనివారం ఒమన్కి చేరుకునే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







