తమిళనాడులో కమల్హాసన్కు సమన్లు
- April 22, 2017
కమల హాసన్ మరో వివాదంలో పడ్డారు. కమల హాసన్ పై తమిళనాడులో కేసు నమోదైంది.ఇటివల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు కమల్ . ''మహాకావ్యంగా భావించే ఆ మహా గ్రంథంలో ఓ మహిళ తీవ్ర అన్యాయానికి గురైంది. పాంచాలిని జూదంలో పావులా వాడుకున్నారు. అయినా సరే.. ఓ మహిళను పావులా వాడుకున్న ఆ గ్రంథాన్నే భారత్ ఇంకా గౌరవిస్తూనే ఉంది. ఎందుకు?'' అంటూ మహాభారతంపై హాట్ కామెంట్స్ చేశారు కమల్ .
ఇప్పుడీ కేసులో ఆయనకు తమిళనాడులోని వల్లియూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. మహాభారతం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఆయనపై ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. ఈ మేరకు మే 5న కోర్టులో హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
- గాన కోకిల ఎస్.జానకి కన్నుమూత
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్







