బాహుబలి టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్
- April 25, 2017
బాహుబలి టూ సినిమా ప్రమోషన్ టూర్ లో భాగంగా చిత్ర యూనిట్ గల్ఫ్ లో పర్యటించింది. సినిమా విడుదల సందర్భంగా టీం సభ్యులు దుబాయ్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిలో భాగంగా దుబాయి కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు రాక్సీ సినిమాస్ ఆవరణలో ప్రేక్షకులని అలరించారు. బాహుబలి టూ సినిమాను గల్ఫ్ లో తెలుగు,హిందీ,తమిళం తోపాటు మలయాళం భాషల్లో విడుదల చేస్తున్నట్లు ఫార్స్ ఫిలీం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ సి.ఈ.ఓ గొల్చిన్ మరియు డిస్ట్రిబ్యూటర్ మను వెల్లడించారు.బాహుబలి టూ సినిమా గల్ఫ్ లో విడుదల చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు రంగం సిద్దం చేశాయి.





తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







