అవార్డుకే నిండుదనం వచ్చింది అని చెప్పిన చిరంజీవి
- April 26, 2017
కళాతపస్వి కె.విశ్వనాథ్కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన సందర్భంగా మంగళవారం ఉదయం మెగాస్టార్ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పూల బొకేతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు విశ్వనాథ్గారి ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడు అనే కాకుండా కుటుంబపరమైంది కూడా. ఆయనకు ఈ అవార్డ్ రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతన్నా.అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా, లేదా అనే దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. నిజానికి ఈ అవార్డ్ ఎప్పుడో ఆయనకు రావాల్సింది. కానీ కాస్త ఆలస్యమైనా ఇప్పుడు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. విశ్వనాథ్గారికి దాదాసాహెబ్ ఫాల్లే అవార్డు రావడంతో ఆ అవార్డుకే నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్పూర్తిగా శుభాభినందనలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషిని' అని అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







