ఏపీ సీఎంకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం
- April 26, 2017
ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. కన్వెన్షన్ కు రావాలంటూ ప్రముఖులకు నాట్స్ ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబును నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ సమన్వయకర్త రవి అచంటతోపాటు ఇతర ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా చికాగోలో జూన్ 30 నుంచి మూడు రోజులపాటు జరిగే నాట్స్ కన్వెన్షన్ కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఇటీవీల అమెరికాలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిని ప్రియాంక గోగినేని కుటుంబానికి నాట్స్ తరుఫున 10 లక్షల, 80 వేల రూపాయల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం శాసనమండలి ఉపసభాపతి బుద్ధప్రసాద్ కు కూడా ఆహ్వానం అందించారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతోపాటు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావును లిశారు. ఈ సందర్భంగా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







