ఏపీ సీఎంకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆహ్వానం
- April 26, 2017
ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. కన్వెన్షన్ కు రావాలంటూ ప్రముఖులకు నాట్స్ ప్రతినిధులు ఆహ్వానాలు అందజేశారు. అమరావతిలో సీఎం చంద్రబాబును నాట్స్ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ సమన్వయకర్త రవి అచంటతోపాటు ఇతర ప్రతినిధులు కలిశారు. ఈ సందర్భంగా చికాగోలో జూన్ 30 నుంచి మూడు రోజులపాటు జరిగే నాట్స్ కన్వెన్షన్ కు హాజరుకావాలని ఆహ్వానించారు. ఇటీవీల అమెరికాలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిని ప్రియాంక గోగినేని కుటుంబానికి నాట్స్ తరుఫున 10 లక్షల, 80 వేల రూపాయల చెక్కును సీఎం చేతుల మీదుగా అందజేశారు. అనంతరం శాసనమండలి ఉపసభాపతి బుద్ధప్రసాద్ కు కూడా ఆహ్వానం అందించారు. అంతకుముందు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుతోపాటు.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావును లిశారు. ఈ సందర్భంగా నాట్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలను సేవా కార్యక్రమాలను వారు ప్రశంసించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









