కన్నతండ్రినిని చంపిన కుమారునికి మరణశిక్ష
- April 26, 2017జన్మనిచ్చిన తండ్రిని దారుణంగా కత్తితో పొడిచి హతమార్చిన తనయుడికి క్రిమినల్ చాంబర్చే కోర్ట్ అప్పీల్ మరణ శిక్ష విధించింది. అయితే కోర్టు,ముద్దాయి చిన్న పిల్లవాడు కావడంతో ఆ శిక్షను అమలు చేయడానికి లేదా క్షమాభిక్ష ప్రసాదించడానికి లేదా రక్తపరాధ డబ్బును విధించడానికి ఎంచుకోవడానికి చట్టబద్దమైన వయస్సు ఆ నిందితునికి లేనందున మరణశిక్షను రద్దు చేసింది.అపరాధి తన తండ్రి (బాధితుడు) పారిశ్రామిక ప్రాంతం వద్ద తానూ వదిలివేసిన కారుని తెచ్చుకునేందుకు అక్కడ వదిలివేయమని తన తండ్రిని అడిగేడు, అందుకు సరే అన్న ఆ తండ్రి కారులో ఎక్కించుకొని అక్కడకు తీసుకొని వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆ కుమారుడు ఒక్కసారిగా తన తండ్రిపై పదునైన బ్లేడ్ తో గుండెలపై పొడవడంతో బాధితుడు అక్కడక్కడే మృతి చెందాడని కేసు పత్రంలో పేర్కొన్నారు.విచారణ జరుగుతున్న సమయంలో అనుమానితుడి తరుపున న్యాయవాది ముద్దాయి మానసిక వ్యాధి "స్కిజోఫ్రెనియా" ( పిచ్చితనం) లక్షణాలతో బాధపడతున్నట్లు కోర్టుకి నివేదించాడు.బాధితుడు మరణం యాదృచ్చికంగా జరిగినట్లు..తన తండ్రిని చంపేందుకు తగిన కారణమేమి లేదని వివరించారు. న్యాయస్థానం నిందితుని మానసిక ఆరోగ్యం గూర్చి పరిశీలించేందుకు వైద్యపరీక్షకు సూచించింది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







