దోహాలో విస్తరిస్తోన్న విద్యాసంస్థలు
- October 03, 2015
దోహాలో రోజురోజుకీ విద్యాసంస్థల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా విద్యా సంస్థల్ని నెలకొల్పడానికి, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుపర్చడానికీ పెట్టుబడిదారుల ముందుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం 8 నుంచి 12 కొత్త స్కూల్స్ని స్థాపించేందుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ కన్నా ప్రైవేటు స్కూల్స్లో చేర్చేందుకు ఖతారీలు ప్రయత్నిస్తుండడంతో విద్యా సంస్థలు ఎక్కువగా రావడానికి కారణంగాచెప్పవచ్చు. ఒక స్కూల్ విజయవంతంగా నడవడానికి అనుభవజ్ఞులైన టీచర్లు ముఖ్యం. అలాగే విద్యా సంస్థను ప్యాషన్గా భావించే అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరం. ఈ రెండూ సరిగ్గా కుదిరితేనే ఏ విద్యా సంస్థ అయినా సక్సెస్ అవుతుంది. అందుకే అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యా సంస్థల రాకతో దోహా జనాభా కూడా ప్రతి యేడాదీ అనూహ్య రీతిలో పుంజుకుంటోంది.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







