దోహాలో విస్తరిస్తోన్న విద్యాసంస్థలు
- October 03, 2015
దోహాలో రోజురోజుకీ విద్యాసంస్థల సంఖ్య పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా విద్యా సంస్థల్ని నెలకొల్పడానికి, విద్యా సంస్థల్లో సౌకర్యాలను మెరుగుపర్చడానికీ పెట్టుబడిదారుల ముందుకొస్తున్నారు. ప్రతి సంవత్సరం 8 నుంచి 12 కొత్త స్కూల్స్ని స్థాపించేందుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ స్కూళ్ళ కన్నా ప్రైవేటు స్కూల్స్లో చేర్చేందుకు ఖతారీలు ప్రయత్నిస్తుండడంతో విద్యా సంస్థలు ఎక్కువగా రావడానికి కారణంగాచెప్పవచ్చు. ఒక స్కూల్ విజయవంతంగా నడవడానికి అనుభవజ్ఞులైన టీచర్లు ముఖ్యం. అలాగే విద్యా సంస్థను ప్యాషన్గా భావించే అడ్మినిస్ట్రేషన్ కూడా అవసరం. ఈ రెండూ సరిగ్గా కుదిరితేనే ఏ విద్యా సంస్థ అయినా సక్సెస్ అవుతుంది. అందుకే అన్ని అంశాలూ పరిగణనలోకి తీసుకుని, విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యా సంస్థల రాకతో దోహా జనాభా కూడా ప్రతి యేడాదీ అనూహ్య రీతిలో పుంజుకుంటోంది.
--వి. రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









