మక్కా ఆసుపత్రిలో సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ మృతి
- October 03, 2015
పాతబస్తీ డబీర్పూర నివాసి సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ (68) ఆరోగ్యం క్షిణించడంతో మక్కా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో మృతి చెందారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షూకుర్ తెలిపారు. తెల్లవారు జామునా మక్కానగరంలోనే జనాజా నమాజ్ నిర్వహించి స్థానిక స్మశానంలో ఖననం చేశారన్నారు. సెప్టంబర్ 4న తన భార్యతో రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రికు వెళ్లారని, హజ్ ఆరాధనలు పూర్తి చేసుకొని మక్కా నగరంలో వారికి కేటాయించిన వసతి గృహంలో బస చేసినట్లు చెప్పారు. ఈ నెల 16న తిరుగు ప్రయాణం కావాల్సి ఉందని ఒక ప్రకటనలో వివరించారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







