మక్కా ఆసుపత్రిలో సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ మృతి
- October 03, 2015
పాతబస్తీ డబీర్పూర నివాసి సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ (68) ఆరోగ్యం క్షిణించడంతో మక్కా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో మృతి చెందారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షూకుర్ తెలిపారు. తెల్లవారు జామునా మక్కానగరంలోనే జనాజా నమాజ్ నిర్వహించి స్థానిక స్మశానంలో ఖననం చేశారన్నారు. సెప్టంబర్ 4న తన భార్యతో రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రికు వెళ్లారని, హజ్ ఆరాధనలు పూర్తి చేసుకొని మక్కా నగరంలో వారికి కేటాయించిన వసతి గృహంలో బస చేసినట్లు చెప్పారు. ఈ నెల 16న తిరుగు ప్రయాణం కావాల్సి ఉందని ఒక ప్రకటనలో వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







