మక్కా ఆసుపత్రిలో సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ మృతి
- October 03, 2015
పాతబస్తీ డబీర్పూర నివాసి సయ్యద్ సాదత్అహ్మద్ రిటైర్డ్ హెడ్మాస్టర్ (68) ఆరోగ్యం క్షిణించడంతో మక్కా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స జరుగుతున్న సమయంలో మృతి చెందారని రాష్ట్ర హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్ఎ.షూకుర్ తెలిపారు. తెల్లవారు జామునా మక్కానగరంలోనే జనాజా నమాజ్ నిర్వహించి స్థానిక స్మశానంలో ఖననం చేశారన్నారు. సెప్టంబర్ 4న తన భార్యతో రాష్ట్ర హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్రికు వెళ్లారని, హజ్ ఆరాధనలు పూర్తి చేసుకొని మక్కా నగరంలో వారికి కేటాయించిన వసతి గృహంలో బస చేసినట్లు చెప్పారు. ఈ నెల 16న తిరుగు ప్రయాణం కావాల్సి ఉందని ఒక ప్రకటనలో వివరించారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









