రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకు సిద్ధం
- October 03, 2015
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాళ్లు, ఇటుకలతోపాటు ఇప్పుడు డిజిటల్ బ్రిక్స్ కూడా చేరబోతున్నాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకే చంద్రబాబు రెడీ అవుతున్నారు. అసలు ఈ డిజిటల్ బ్రిక్స్ అంటే ఏంటి ? వాటిని ఎలా వాడతారో మీరే చూడండి. భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి ? నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజథాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి.? సీఎం చంద్రబాబు అన్నట్లుగా ఇంటికో ఇటుక ఇవ్వాలా? లేకపోతే..ఇటుకతో సమానమైన డబ్బును విరాళంగా ఇవ్వాలా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం..మీరు శ్రమటోడ్చి ఇటుకను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఇటుకతో సమానమైన డబ్బును ఆన్లైన్ అకౌంట్లో జమచేస్తే చాలు. అంతే మీరు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనట్లే..మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అదెలాగో చూడండి. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ బ్రిక్స్ డిజిటల్ బ్రిక్స్ అందించే విధానం పూర్తిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్లో మొబైల్ నంబర్ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







