రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకు సిద్ధం
- October 03, 2015
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో రాళ్లు, ఇటుకలతోపాటు ఇప్పుడు డిజిటల్ బ్రిక్స్ కూడా చేరబోతున్నాయా? ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు చూస్తుంటే అది నిజమేననిపిస్తుంది. రాజధాని నిర్మాణంలో డిజిటల్ ఇటుకలను వాడేందుకే చంద్రబాబు రెడీ అవుతున్నారు. అసలు ఈ డిజిటల్ బ్రిక్స్ అంటే ఏంటి ? వాటిని ఎలా వాడతారో మీరే చూడండి. భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి ? నవ్యాంధ్ర రాజధాని నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. నవ్యాంధ్ర రాజథాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలంటే ఏం చేయాలి.? సీఎం చంద్రబాబు అన్నట్లుగా ఇంటికో ఇటుక ఇవ్వాలా? లేకపోతే..ఇటుకతో సమానమైన డబ్బును విరాళంగా ఇవ్వాలా అన్నదే ప్రశ్న. దీనికి సమాధానం..మీరు శ్రమటోడ్చి ఇటుకను ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిందల్లా ఇటుకతో సమానమైన డబ్బును ఆన్లైన్ అకౌంట్లో జమచేస్తే చాలు. అంతే మీరు అమరావతి నిర్మాణంలో భాగస్వాములైనట్లే..మీ పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అదెలాగో చూడండి. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో డిజిటల్ బ్రిక్స్ డిజిటల్ బ్రిక్స్ అందించే విధానం పూర్తిగా కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానంతో ముడిపడి ఉంటుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









