మేడం టుసాడ్స్ మ్యూజియంలో కపిల్ దేవ్ విగ్రహం
- April 27, 2017
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు ప్రతిని చేర్చనున్నారు. దాంతో, ఇప్పటికే ఆ మ్యూజియంలో ప్రతిమలు ఉన్న ఇతర క్రికెట్ దిగ్గజాల సరసన కపిల్ చేరనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కపిల్.. 'ఈ మ్యూజియంలో లెజెండ్స్ సరసన చేరుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నా. నా మైనపు బొమ్మను చూసేందుకు ఆతృతగా ఉన్నాన'ని చెప్పాడు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









