మేడం టుసాడ్స్ మ్యూజియంలో కపిల్ దేవ్ విగ్రహం
- April 27, 2017
లెజెండరీ క్రికెటర్ కపిల్ దేవ్కు అరుదైన గౌరవం దక్కనుంది. ఢిల్లీలోని ప్రఖ్యాత మేడం టుసాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు ప్రతిని చేర్చనున్నారు. దాంతో, ఇప్పటికే ఆ మ్యూజియంలో ప్రతిమలు ఉన్న ఇతర క్రికెట్ దిగ్గజాల సరసన కపిల్ చేరనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడిన కపిల్.. 'ఈ మ్యూజియంలో లెజెండ్స్ సరసన చేరుతున్నందుకు గౌరవంగా భావిస్తున్నా. నా మైనపు బొమ్మను చూసేందుకు ఆతృతగా ఉన్నాన'ని చెప్పాడు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









