పేటీఎమ్ లో రూపాయికే బంగారం
- April 28, 2017
గత నవంబరులో మోదీ పెద్ద నోట్లను మార్చినప్పటి నుంచి డిజిటల్ చెల్లింపులకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ దిశలో ప్రభుత్వం ఎంతో కృషి చేసింది. నగదు రహిత చెల్లింపుల వ్యవస్థలో బ్యాంకులు ఎన్నో యాప్లు తీసుకొచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్, యూపీఐ చెల్లింపు పద్దతిని ప్రవేశపెట్టింది. యూపీఐలో సులభతర పద్దతిని ఎంతో మంది ఆపరేటర్లు ఉపయోగించుకుంటున్నారు. పాత రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత మొబైల్ ఇంటర్నెట్ ద్వారా వాలెట్ల ప్రభంజనం అంతా ఇంతా కాదు. అందులో పేటీఎమ్ అన్నింటికంటే ముందంజలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు చెల్లింపుల్లో సరికొత్త రికార్డులను సృష్టించిన పేటీఎమ్ ఇప్పుడు మరో సరికొత్త ప్రయోగం చేస్తోంది. బంగారం కొనుగోలును సులువు చేసేందుకు వెబ్సైట్లో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఆ వివరాలు గుడ్రిటర్న్స్ పాఠకుల కోసం..
వెబ్సైట్ లేదా యాప్ ద్వారా
మొదట పేటీఎమ్ యూజర్ ఐడీ,పాస్వర్డ్తో వెబ్సైట్లో లాగిన్ కావాలి.
తర్వాత గోల్డ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి.
తర్వాత బంగారం పేజీకి వెళ్లిన తర్వాత తగిన వివరాలు నమోదు చేయాలి.
బంగారాన్ని గ్రాముల్లో కానీ రూపాయల్లో కానీ ఎంటర్ చేయాలి.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









