కుక్క మాంసం గూర్చి సోషల్ మీడియాలో ఫిర్యాదు
- April 28, 2017
మస్కట్ : ఇబ్రాలోని ఆహారం కల్తీ కాబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రాంతీయ పురపాలక మరియు నీటి వనరుల మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది, కుక్క మాంసంతో కూడిన పాత్రాలతి ఉన్న ముగ్గురు వ్యక్తుల చిత్రాలు నకిలీవిగా తేల్చింది. సోషల్ మీడియాలోని ఒక నివేదిక ప్రకారం ఉత్తర శార్కియాలోని ఒక రెస్టారెంట్ లో వంటకాలలో కుక్క మాంసాన్ని వండిన కారణంగా అక్కడ ఆహారం విషప్రయోగంకు గురికావడంతో ముగ్గురు కార్మికులు అరెస్టు చేసినట్లు ప్రచారం కొనసాగింది.
తాజా వార్తలు
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు







