కుక్క మాంసం గూర్చి సోషల్ మీడియాలో ఫిర్యాదు
- April 28, 2017
మస్కట్ : ఇబ్రాలోని ఆహారం కల్తీ కాబడినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ప్రాంతీయ పురపాలక మరియు నీటి వనరుల మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది, కుక్క మాంసంతో కూడిన పాత్రాలతి ఉన్న ముగ్గురు వ్యక్తుల చిత్రాలు నకిలీవిగా తేల్చింది. సోషల్ మీడియాలోని ఒక నివేదిక ప్రకారం ఉత్తర శార్కియాలోని ఒక రెస్టారెంట్ లో వంటకాలలో కుక్క మాంసాన్ని వండిన కారణంగా అక్కడ ఆహారం విషప్రయోగంకు గురికావడంతో ముగ్గురు కార్మికులు అరెస్టు చేసినట్లు ప్రచారం కొనసాగింది.
తాజా వార్తలు
- డిజిటల్ మార్కెటింగ్ పేరిట మోసం..కంపెనీ మేనేజర్ అరెస్ట్
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!









