ఒమన్ ప్రమాదంలో ఇద్దరు మృతి
- April 28, 2017
మస్కట్: ఒమన్లోని హైమా వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 34 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో చేరిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సలాలా లైన్ ట్రాన్స్పోర్ట్కి చెందిన బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో ఒకరు ఇండియన్ కాగా, ఇంకొకరు పాకిస్తానీ. ప్రమాదంలో గాయపడ్డవారిలో చాలామంది ఆసియాకి చెందినవారేనని పోలీసు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









