ఒమన్ ప్రమాదంలో ఇద్దరు మృతి
- April 28, 2017
మస్కట్: ఒమన్లోని హైమా వద్ద జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేటు బస్సు, ట్రక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. 34 మంది చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. ఆసుపత్రిలో చేరిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సలాలా లైన్ ట్రాన్స్పోర్ట్కి చెందిన బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ప్రమాదంలో మృతిచెందినవారిలో ఒకరు ఇండియన్ కాగా, ఇంకొకరు పాకిస్తానీ. ప్రమాదంలో గాయపడ్డవారిలో చాలామంది ఆసియాకి చెందినవారేనని పోలీసు అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర
- ఎగ్జిబిషన్ లో 264 మంది పోకిరీలకు బుద్ధి చెప్పిన షీటీమ్స్
- పాకిస్తానీయుల దాడులతో 16 ఏళ్ల ఇండియన్ రెస్టారెంట్ మూత
- మిలియన్ల మోసానికి 10 సంవత్సరాల జైలు శిక్ష..!!
- ఒమన్లో OMR 79.8 మిలియన్లకు చేరిన ఇన్సూరెన్స్ చెల్లింపులు..!!
- 11 గంటల ఆలస్యం తర్వాత జైపూర్-దుబాయ్ విమానం రద్దు..!!
- జాతీయ దినోత్సవ వేడుకలకు భద్రతా కట్టుదిట్టం..!!
- కటారాలో ప్రయాణంలో రమదాన్ ఇఫ్తార్..!!









