డైరెక్టర్ శంకర్ 2.0 ఫిల్మ్ క్రేజీ పార్టీకి సూపర్ స్టార్స్
- April 29, 2017డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 2.0 ఫిల్మ్ రాపిడ్ స్పీడ్ తో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జనవరి 25, 2018న ఈ ఫిల్మ్ ను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనీట్ ప్రకటించారు. దీపావళికి వస్తుందనుకున్న ఈ పోస్టుపోను అయ్యే సరికి ఫ్యాన్స్ కాస్త డిస్పాయింట్ అయ్యారు. ఇక ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. లైకా ప్రొడక్షన్ హెడ్ రాజు మహలింగం తాజాగా ఈ చిత్రంకి సంబంధించిన ఔట్ పుట్ చూసి చాలా హ్యపీగా ఉన్నాడట. ఈ ఆనందంలో చెన్నైలో ఓ సర్ప్రైజ్ పార్టీ కూడా ఏర్పాటు చేశాడు. ఈ పార్టీకి అక్షయ్ కుమార్, విక్రమ్, ప్రభుదేవ, ఇళయదళపతి విజయ్, శంకర్ లు పాల్గొన్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ పార్టీకి గైర్హాజరు అయినట్టు తెలుస్తుండగా అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. ఈ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్