హైదరాబాద్లో వీసా గడువు ముగిసిన విదేశీయుల అరెస్ట్
- May 03, 2017
వీసాల గడువు ముగిసినప్పటికీ హైదరాబాద్లో అక్రమంగా ఉంటున్నవిదేశీయులపై టాస్క్ఫోర్స్ పోలీసులు కొరడా ఝళిపించారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం వేకువజామున దాడులు నిర్వహించి వీసా గడువు ముసిగిన 118 మంది విదేశీయులను గుర్తించారు. మెహదీపట్నం, టప్పాచబుత్ర, టోలీచౌకి, లంగర్హౌజ్, మంగళ్హాట్, గోల్కొండ ప్రాంతాల్లో 15 టాస్క్ఫోర్స్ బృందాలు ఇమ్మిగ్రేషన్ అధికారులతో కలిసి దాడులు నిర్వహించాయి. గుర్తించిన వారిలో సోమాలియా, యెమన్, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, అమెరికా దేశాల వారు ఉన్నారు. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









