ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దులాజిజ్ మృతి
- May 03, 2017
ప్రిన్స్ మిశల్ బిన్ అబ్దుల్జిజ్ బుధవారం మరణించినట్లు రాచరికపు న్యాయస్థానం (రాయల్ కోర్ట్ ) ఒక ప్రకటనలో తెలిపింది.గురువారం మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద ఇషా ప్రార్థన తరువాత ఆయనకు అంత్యక్రియలు జరుపుతారు.ప్రిన్స్ మిశల్ రాయల్ ఫ్యామిలీ లో సీనియర్ సభ్యుడు మరియు అల్లైజెన్ కౌన్సిల్ చైర్మన్ గా ఉండేవారు.1951 నుండి 1953 వరకు ఆయన రక్షణ మంత్రిగా దేశానికి సేవలు అందించారు. అదేవిధంగా, ఆయన1963 నుండి 1971 వరకు మక్కా ఎమిర్ గా సైతం ఆయన పని చేశారు. చివరిగా ప్రిన్స్ మిశల్ డిసెంబరు 2007 లో అఖిలెన్స్ కౌన్సిల్ ఛైర్మెన్ గా నియమించబడ్డారు. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు కింగ్ సల్మాన్ బుధవారం అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ నుండి ఒక ఫోన్ కాల్ అందుకున్నారు, ప్రిన్స్ మిశల్ మరణంతో సంతాపం తెలియచేసారు. రాజు అతని ద్వారా వ్యక్తపరిచిన ఉన్నత భావాలకు అల్ బషీర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









