పద్మశ్రీ అల్లురామలింగయ్యపై దాసరి దాసరినారాయణరావు కామెంట్
- May 04, 2017
కిమ్స్ లో సుధీర్ఘ చికిత్స పొందిన ప్రముఖ దర్శకుడు..దర్శకరత్న దాసరినారాయణరావు మొదటి సారి మీడియాతో మాట్లాడారు. తాను గొంతు తెరిచి నాలుగు మాసాలు అయిందని, పది రోజుల క్రితమే గొంతు వచ్చిందన్నారు. దాసరి పుట్టిన రోజు సందర్భంగా అల్లు రామలింగయ్య జాతీయ పురస్కారాన్ని చిరంజీవి దాసరికి అందజేశారు. అవార్డును తన తరపున చిరంజీవి అందుకుని, ఈ రోజున దీనిని తనకు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.
లైఫ్ లో ఎన్నో రకాల అవార్డులు పొందానని, కానీ, ఈ అవార్డు తన సొంత మనుషులు ఇచ్చే అవార్డని అన్నారు. తాను తీసిన ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య నటించారని ఆయనకు ప్రత్యామ్నాయంలేదని దాసరి చెప్పారు. కాగా, చిరంజీవి, మోహన్బాబు, అల్లు అరవింద్ తదితర ప్రముఖులంతా దాసరి ఇంటికి వెళ్లి ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఉదయం నుంచీ జూబ్లీహిల్స్ లోని దాసరి నివాసం రాజకీయ, సినీరంగ ప్రముఖులు, అభిమానుల రాకతో సందడిగా మారింది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









