'సాహో' కోసం విలన్ల గాలింపు
- May 06, 2017
బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి వరకూ కేవలం టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ కి ఇప్పుడు తమిళ్..మళయాళంతో పాటూ హిందీలోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే ప్రభాస్ న్యూ మూవీ ' సాహో ' ని 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ మూవీలో ప్రభాస్కి సరైన విలన్ కోసం చూసిన టీం చివరికి అరవింద్ స్వామిని ఫైనల్ చేసారనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ' ధృవ ' తో స్టైలిష్ విలన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు అరవింద్. దాంతో అరవింద్ ని కాల్షీట్స్ కోసం వెళ్ళిన టాలీవుడ్ ప్రొడ్యూసర్లకి కోటి పైన రెమ్యునరేషన్ డిమాండ్ చేసి చుక్కలు చూపించాడు. అయితే అరవింద్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ' సాహో ' ప్రొడ్యూసర్స్ రెడీ అయ్యారట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సివుంది.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









