'సాహో' కోసం విలన్ల గాలింపు
- May 06, 2017
బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది. బాహుబలి వరకూ కేవలం టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ కి ఇప్పుడు తమిళ్..మళయాళంతో పాటూ హిందీలోనూ మంచి మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే ప్రభాస్ న్యూ మూవీ ' సాహో ' ని 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అవుతున్నారు.
ఇక ఈ మూవీలో ప్రభాస్కి సరైన విలన్ కోసం చూసిన టీం చివరికి అరవింద్ స్వామిని ఫైనల్ చేసారనే టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ ' ధృవ ' తో స్టైలిష్ విలన్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు అరవింద్. దాంతో అరవింద్ ని కాల్షీట్స్ కోసం వెళ్ళిన టాలీవుడ్ ప్రొడ్యూసర్లకి కోటి పైన రెమ్యునరేషన్ డిమాండ్ చేసి చుక్కలు చూపించాడు. అయితే అరవింద్ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ' సాహో ' ప్రొడ్యూసర్స్ రెడీ అయ్యారట. అయితే ఈ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సివుంది.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







