గల్ఫ్ కార్మికుల సమస్యలపై 9న హైదరాబాద్ లో అఖిలపక్ష సదస్సు
- May 07, 2017
'గల్ఫ్ కార్మికుల సంక్షేమం - ప్రభుత్వాల పాత్ర' అనే అంశంపై ఈనెల 9న ఉదయం 10 గం.లకు హైదరాబాద్ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ గోల్డెన్ జూబిలీ హాల్ లో అఖిలపక్ష సెమినార్ జరుగుతుందని ప్రవాసీ మజ్దూర్ యూనియన్ నాయకుడు కడార్ల రంజిత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి, రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి, మాజీ ఇండియన్ అంబాసిడర్ డా. బి.ఎం. వినోద్ కుమార్ ల నాయకత్వంలో ఈ సెమినార్ జరుగుతుంది. ఈ సదస్సులో పాల్గొనాలనే ఆసక్తి ఉన్న గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు 97000 90072 నెంబర్ కు కాల్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







