లూసియానా అగ్నిప్రమాదంలో నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు సహాయం
- May 09, 2017
లూసియానాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు అండగా నిలిచారు. సర్వం కోల్పోయిన విద్యార్ధులకు తాత్కాలిక నివాసం ఏర్పాటుచేసి ఆర్ధికంగా వారికి సహాయ సహకారం అందించినట్లు ఆటా ప్రతినిధి శివకుమార్ రామడుగు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యార్ధుల బ్యాగ్స్ , పాస్ పోర్ట్ విలువైన వస్తువులు కాలిపోయాయని,వారికి తమతోపాటు స్థానిక ఎన్నారైలు, అమెరికన్లు సైతం సహాయం పడుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!









