లూసియానా అగ్నిప్రమాదంలో నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు సహాయం
- May 09, 2017
లూసియానాలో జరిగిన అగ్నిప్రమాదంలో తీవ్రంగా నష్టపోయిన తెలుగు విద్యార్ధులకు ఎన్నారైలు అండగా నిలిచారు. సర్వం కోల్పోయిన విద్యార్ధులకు తాత్కాలిక నివాసం ఏర్పాటుచేసి ఆర్ధికంగా వారికి సహాయ సహకారం అందించినట్లు ఆటా ప్రతినిధి శివకుమార్ రామడుగు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యార్ధుల బ్యాగ్స్ , పాస్ పోర్ట్ విలువైన వస్తువులు కాలిపోయాయని,వారికి తమతోపాటు స్థానిక ఎన్నారైలు, అమెరికన్లు సైతం సహాయం పడుతున్నారని తెలిపారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







