స్వతంత్ర స్కూళ్ళ రిజిస్ట్రేఝన్ గడువు పెంపు
- October 05, 2015
సుప్రీం కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషన్ కమిషన్ స్వతంత్ర స్కూళ్ళ రిజిస్ట్రేషన్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ గడువును అక్టోబర్ 15 వరకూ పొడిగించారు. అధికారిక సర్కులర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ది సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన ఈ సర్కులర్ని పరిగణనలోకి తీసుకోవాలని స్వతంత్ర విద్యా సంస్థలు, వాటి నిర్వాహకుల్ని కోరింది. అక్టోబర్ 15 వరకూ ఎలాంటి అప్లికేషన్లనూ తిరస్కరించరాదని సర్కులర్లో పేర్కొంది. అప్లికేషన్ల స్వీకరణకు గతంలో నిర్దేశించిన గడువు సెప్టెంబర్ 30 కాగా, అక్టోబర్ 15 వరకు గడువును పొడిగించారు.
--వి.రాజ్ కుమార్ (మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







