ప్రధాని నరేంద్రమోదీతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ భేటీ
- May 10, 2017
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు సమస్యలను ప్రధానికి నివేదించారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు అయ్యేలా తక్షణమే పరిష్కారం చూపాలని వైఎస్ జగన్...ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ఏపీకి ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కడప స్టీల్ ప్లాంట్, మిర్చి రైతుల సమస్యలు, పోలవరం ప్రాజెక్టు, రాజధానికి సాయం, పార్టీ ఫిరాయించిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలకు కేబినెట్లో స్థానం కల్పించడం తదితర అంశాలను వైఎస్ జగన్... ప్రధానమంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు. ప్రధానిని కలిసినవారిలో వైఎస్ జగన్తో పాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి,మిథున్ రెడ్డి ఉన్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







