రూమర్స్, విశ్వసనీయత లేని వార్తలపై అప్రమత్తం: మినిస్ట్రీ
- May 11, 2017
రూమర్లను ప్రచారం చేసేవారు, అలాగే విశ్వసనీయత లేని వార్తల్ని ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలుంటాయని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. సోషల్ మీడియా ద్వారా ఈ తరహా దుష్ప్రచారం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యిందని మినిస్ట్రీ వర్గాలు వెల్లడించాయి. కొన్ని ఘటనలు జరగకపోయినా జరిగాయన్నట్లు ప్రచారం చేయడం, అలాగే పనికట్టుకుని కొందరిపై దుష్ప్రచారం కోసం వార్తల్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడం తమ దృష్టికి వచ్చిందని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన రూమర్స్, చలానాలపై ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తుండడం పట్ల మినిస్ట్రీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. సోషల్ మీడియాలో ఎలాంటి రూమర్స్ కనిపించినా వాటిని సంబంధిత వర్గాలతో ధృవీకరణ చేసుకోవాలి తప్ప, గుడ్డిగా వాటిని షేర్ చేయడం వల్ల లీగల్ చర్యలకు లోనవుతారని మినిస్ట్రీ హెచ్చరించింది
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







