టుస్సాడ్స్లో క్రికెటర్ కపిల్ మైనపు విగ్రహం
- May 11, 2017
టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ కపిల్దేవ్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. 1983 వరల్డ్ కప్లో కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్గా ఉన్నారు. కన్నాట్ ప్లేస్లోని రీగల్ సినిమా సమీపంలో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. గురువారం జరిగిన వేడుకలో మాజీ ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ తన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. టుస్సాడ్స్కు ప్రపంచవ్యాప్తంగా 23 కేంద్రాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో సుమారు 50 మైనపు విగ్రహాలు ఉన్నాయి. క్రీడా, మ్యూజిక్, ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలు ఇందులో ఉన్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, మహాత్మా గాంధీ, జాకీ చాన్, సచిన్, లేడీ గాగా మైనపు విగ్రహాలున్నాయి.
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









