టుస్సాడ్స్లో క్రికెటర్ కపిల్ మైనపు విగ్రహం
- May 11, 2017
టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ కపిల్దేవ్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. 1983 వరల్డ్ కప్లో కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్గా ఉన్నారు. కన్నాట్ ప్లేస్లోని రీగల్ సినిమా సమీపంలో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. గురువారం జరిగిన వేడుకలో మాజీ ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ తన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. టుస్సాడ్స్కు ప్రపంచవ్యాప్తంగా 23 కేంద్రాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో సుమారు 50 మైనపు విగ్రహాలు ఉన్నాయి. క్రీడా, మ్యూజిక్, ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలు ఇందులో ఉన్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, మహాత్మా గాంధీ, జాకీ చాన్, సచిన్, లేడీ గాగా మైనపు విగ్రహాలున్నాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









