టుస్సాడ్స్లో క్రికెటర్ కపిల్ మైనపు విగ్రహం
- May 11, 2017
టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన క్రికెటర్ కపిల్దేవ్ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. 1983 వరల్డ్ కప్లో కపిల్ దేవ్ టీమిండియా కెప్టెన్గా ఉన్నారు. కన్నాట్ ప్లేస్లోని రీగల్ సినిమా సమీపంలో ఉన్న టుస్సాడ్స్ మ్యూజియంలో కపిల్ మైనపు విగ్రహాన్ని పెట్టారు. గురువారం జరిగిన వేడుకలో మాజీ ఫాస్ట్ బౌలర్ కపిల్ దేవ్ తన మైనపు బొమ్మను ఆవిష్కరించారు. టుస్సాడ్స్కు ప్రపంచవ్యాప్తంగా 23 కేంద్రాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉన్న మ్యూజియంలో సుమారు 50 మైనపు విగ్రహాలు ఉన్నాయి. క్రీడా, మ్యూజిక్, ఫిల్మ్, టీవీ సెలబ్రిటీలు ఇందులో ఉన్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, మహాత్మా గాంధీ, జాకీ చాన్, సచిన్, లేడీ గాగా మైనపు విగ్రహాలున్నాయి.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







