'సాహో' కోసం హీరో ప్రభాస్ తీసుకొంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా
- May 11, 2017
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ది ఇంటర్నేషనల్ రేంజ్. ఇకపై కూడా ప్రభాస్ సినిమాలకి టాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్, మాళీవుడ్, బాలీవుడ్.. లోనూ మంచి మార్కెట్ జరగడం ఖాయం. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న 'సాహో' కోసం ప్రభాస్ తీసుకొంటున్న పారితోషికం ఎంతో తెలుసా ? అక్షరాల రూ. 30కోట్లు.
దాదాపు రూ. 150 కోట్లతో "సాహో"ని ప్లాన్ చేస్తోంది యూవీ క్రియేషన్స్. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నిషన్స్ ని తీసుకొన్నారు. తెలుగు, తమిళ్, మాళయాళం, హిందీ బాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' కోసం ప్రభాస్ కి రూ. 30కోట్లు ఇవ్వడం సబబే అంటున్నారు.
ఇక, ఇప్పటికే 'సాహో' టీజర్ బాహుబలి థియేటర్స్ లో సందడి చేసింది. ప్రస్తుతం హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తిరిగొచ్చాక సాహో పై ఫోకస్ చేయనున్నారు.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







