'సాహో' కోసం హీరో ప్రభాస్ తీసుకొంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా
- May 11, 2017
బాహుబలి సిరీస్ తో ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు ప్రభాస్ ది ఇంటర్నేషనల్ రేంజ్. ఇకపై కూడా ప్రభాస్ సినిమాలకి టాలీవుడ్ తో పాటుగా కోలీవుడ్, మాళీవుడ్, బాలీవుడ్.. లోనూ మంచి మార్కెట్ జరగడం ఖాయం. ఈ నేపథ్యంలో బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న 'సాహో' కోసం ప్రభాస్ తీసుకొంటున్న పారితోషికం ఎంతో తెలుసా ? అక్షరాల రూ. 30కోట్లు.
దాదాపు రూ. 150 కోట్లతో "సాహో"ని ప్లాన్ చేస్తోంది యూవీ క్రియేషన్స్. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం బాలీవుడ్, హాలీవుడ్ టెక్నిషన్స్ ని తీసుకొన్నారు. తెలుగు, తమిళ్, మాళయాళం, హిందీ బాషల్లోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో 'సాహో' కోసం ప్రభాస్ కి రూ. 30కోట్లు ఇవ్వడం సబబే అంటున్నారు.
ఇక, ఇప్పటికే 'సాహో' టీజర్ బాహుబలి థియేటర్స్ లో సందడి చేసింది. ప్రస్తుతం హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తోన్న ప్రభాస్.. తిరిగొచ్చాక సాహో పై ఫోకస్ చేయనున్నారు.
తాజా వార్తలు
- కొత్తగా ప్రపోజ్ చేస్తానని పిలిచి.. బెంగుళూరులో ఘోరం
- టాలీవుడ్లో విషాదం..చిట్టిబాబు కన్నుమూత
- వైభవంగా కేదార్నాథ్ ఆలయ పునఃప్రారంభం..
- సింగపూర్ హోం మంత్రితో ఏపీ మంత్రుల భేటీ
- పహల్గామ్ బాధితులకు ప్రధాని మోదీ నివాళి
- ట్రంప్ కీలక నిర్ణయం
- ఊరట.. స్కూల్ ట్రాన్స్ పోర్టు పై 60% ఫీజు తగ్గింపు..!!
- అనధికార న్యాయ సేవలకు వ్యతిరేకంగా ఒమన్ హెచ్చరిక..!!
- ఫ్లైయింగ్ టైగర్ గ్లాసులను వాడొద్దని యూఏఈ హెచ్చరిక..!!
- కువైట్ అమీర్కు క్రెడెన్షియల్స్ సమర్పించిన భారత రాయబారి..!!









