మహేష్ 'స్పైడర్' వచ్చేది.. సెప్టెంబర్ లో
- May 11, 2017
మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మహేష్ 'స్పైడర్' షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఏపీసోడ్ ని చిత్రీకరిస్తున్నారు. రంజాన్ కానుకగా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'స్పైడర్'ని ఆగస్టుకి వాయిదా వేశారు. ఆగస్టు 11న 'స్పైడర్' ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం నిర్ణయించింది. అయితే, ఇప్పుడీ డేట్ కి కూడా 'స్పైడర్' రిలీజ్ కావడం లేదట
తాజా సమాచారమ్ ప్రకారం స్పైడర్ ని ఆగస్టులో కాకుండా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు తెలుస్తోంది. దర్శకుడు మురగదాస్ 'స్పైడర్' విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదట.
ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జతకట్టనుంది. దాదాపు రూ. 100కోట్ల బడ్జెట్ తో స్పైడర్ తెరకెక్కుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని తెలుగు, తమిళ్ లో రిలీజ్ చేయనున్నారు. హిందీలో డబ్ చేసి వదలనున్నారు. ఈ చిత్రానికి సంగీతం హరీష్ జయరాజ్. ఎన్.వి ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మాతలు.
తాజా వార్తలు
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు







