ఇండియన్స్కి వీసా ఆన్ ఎరైవల్
- May 11, 2017
యూఏఈ:యూఏఈకి వచ్చే భారత పౌరులకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎతిహాద్ వెల్లడించింది. అయితే వారికి యూఎస్ విజిటర్ వీసా లేదా గ్రీన్ కార్డ్ ఉండాలి. అదే సమయంలో పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల కాల పరిధి కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. 14 రోజులపాటు గడువు పరిమితితో కూడిన వీసా ఖరీదు 100 దిర్హామ్లు కాగా, మరో 250 దిర్హామ్లు చెల్లించి ఇంకో 14 రోజులు గడువు పెంచుకోవచ్చు. ఇండియన్ పాస్పోర్ట్ గలవారికి మొత్తం 199 దేశాల్లో 25 దేశాలకు ట్రావెల్ వీసా ఫ్రీ అవకాశం ఉంది. నోమాడ్ క్యాపిటలిస్ట్ స్టడీ, ఇండియన్ పాస్పోర్ట్కి 160వ ర్యాంక్ని కేటాయించింది.
తాజా వార్తలు
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..









