ఇండియన్స్కి వీసా ఆన్ ఎరైవల్
- May 11, 2017
యూఏఈ:యూఏఈకి వచ్చే భారత పౌరులకు వీసా ఆన్ ఎరైవల్ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎతిహాద్ వెల్లడించింది. అయితే వారికి యూఎస్ విజిటర్ వీసా లేదా గ్రీన్ కార్డ్ ఉండాలి. అదే సమయంలో పాస్పోర్ట్ కనీసం ఆరు నెలల కాల పరిధి కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. 14 రోజులపాటు గడువు పరిమితితో కూడిన వీసా ఖరీదు 100 దిర్హామ్లు కాగా, మరో 250 దిర్హామ్లు చెల్లించి ఇంకో 14 రోజులు గడువు పెంచుకోవచ్చు. ఇండియన్ పాస్పోర్ట్ గలవారికి మొత్తం 199 దేశాల్లో 25 దేశాలకు ట్రావెల్ వీసా ఫ్రీ అవకాశం ఉంది. నోమాడ్ క్యాపిటలిస్ట్ స్టడీ, ఇండియన్ పాస్పోర్ట్కి 160వ ర్యాంక్ని కేటాయించింది.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







