ఇండియన్స్‌కి వీసా ఆన్‌ ఎరైవల్‌

- May 11, 2017 , by Maagulf
ఇండియన్స్‌కి వీసా ఆన్‌ ఎరైవల్‌

యూఏఈ:యూఏఈకి వచ్చే భారత పౌరులకు వీసా ఆన్‌ ఎరైవల్‌ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఎతిహాద్‌ వెల్లడించింది. అయితే వారికి యూఎస్‌ విజిటర్‌ వీసా లేదా గ్రీన్‌ కార్డ్‌ ఉండాలి. అదే సమయంలో పాస్‌పోర్ట్‌ కనీసం ఆరు నెలల కాల పరిధి కలిగి ఉండాలని అధికారులు తెలిపారు. 14 రోజులపాటు గడువు పరిమితితో కూడిన వీసా ఖరీదు 100 దిర్హామ్‌లు కాగా, మరో 250 దిర్హామ్‌లు చెల్లించి ఇంకో 14 రోజులు గడువు పెంచుకోవచ్చు. ఇండియన్‌ పాస్‌పోర్ట్‌ గలవారికి మొత్తం 199 దేశాల్లో 25 దేశాలకు ట్రావెల్‌ వీసా ఫ్రీ అవకాశం ఉంది. నోమాడ్‌ క్యాపిటలిస్ట్‌ స్టడీ, ఇండియన్‌ పాస్‌పోర్ట్‌కి 160వ ర్యాంక్‌ని కేటాయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com