ఇజ్రాయిల్ లో ఏడుస్తూ న్యూస్ చదివిన యాంకర్
- May 12, 2017
న్యూస్ రీడర్లు వార్తలు చదివేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. కానీ ఇజ్రాయిల్కి చెందిన గ్యులా ఈవెన్ ఏడుస్తూ వార్తలు చదివింది. ఛానెల్ 1 అనే పేరుతో న్యూస్ఛానెల్లో న్యూస్ రీడర్గా పనిచేస్తోన్న గ్యులా ఈవెన్. తాను వార్తాలు చదువుతున్న వేళ ఓ చేదు వార్తా వినలసి వచ్చింది. అదేంటే కొన్ని పొలటికల్ వివాదాలతో ఇజ్రాయిల్ దేశ పీఎం బెంజమిన్ నేతన్యాహు ఛానెల్ 1ను మూసేయాలని ఆదేశాలు జారీ చేశాడు. దాంతో వార్తలు చదువుతూనే ఉద్వేగానికి లోనైంది.
ఇదీ ఈ వార్తా ఛానెల్ ఇజ్రాయిల్లో చాలా ఫేమస్. ఈ చానెల్ స్థాపించి దాదాపు 49 ఏళ్లు అవుతుంది. పీఎం నేతన్యాహు మీడియా పట్ల అమెరికా ప్రెసిడెంట్ లాగానే వ్యవహరిస్తున్నారంటూ ఆ ఛానెల్ స్టాఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..







