వాడిలో ఇరుక్కున్న వాహనం: ఇద్దరు వ్యక్తులు క్షేమం
- May 13, 2017
వాడి మధ్యలో ఇరుక్కున్న వాహనం నుంచి ఇద్దరు వ్యక్తుల్ని రక్షించిన ఘటన మస్కట్లో చోటుచేసుకుంది. మస్కట్ గవర్నరేట్ పరిధిలోని వాడి అల్ హజార్ మధ్యలో ఓ వాహనం చిక్కుకుపోయినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ (పిఎసిడిఎ) వెల్లడించింది. అల్ అమెరాత్లోని ఎమర్జన్సీ సర్వీసెస్ తక్షణం స్పందించి కారులో చిక్కుకున్న ఇద్దర్ని రక్షించడం జరిగింది. బాధితులకు ఎలాంటి గాయాలూ కాలేదని తెలియవస్తోంది
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









