దుకాన్ హైవేపై యూ టర్న్ మూసివేత
- May 13, 2017
దుకాన్ హైవేపై యూ టర్న్ని అష్గల్ మూసివేయనుంది. దుకాన్ హైవే ఈస్ట్ ప్రాజెక్ట్లో భాగంగా అండర్ పాస్ కన్స్ట్రక్షన్ కోసం ఈ మూసివేత నిర్ణయం తీసుకున్నారు. శనివారం నుంచి ఈ మూసివేత అమల్లోకి రానుంది. ఫిబ్రవరి 2018 వరకు ఈ మూసివేత ఉంటుంది. దుకాన్ హైవేపై వెస్ట్బౌండ్ ట్రావెల్ చేసేవారు, అమిరి గార్డ్ రౌండెబౌట్ వరకు వెళ్ళి యూ టర్న్ తీసుకోవాలి. రోడ్డు వినియోగదారులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతోనే వెళ్ళాలనీ, అలాగే డైవర్షన్లను గమనించి, ట్రాఫిక్ సిబ్బందికి సహకరించాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్









