ఇస్తాంబుల్‌లో ఘోర ప్రమాదం: 24 మంది మృతి

- May 13, 2017 , by Maagulf
ఇస్తాంబుల్‌లో ఘోర ప్రమాదం: 24 మంది మృతి

ఇస్తాంబుల్‌: యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బస్సు కోస్టల్‌ ప్రావిన్స్‌లోని ఇజ్మిర్‌ నుంచి మార్‌మారిస్‌ పట్టణానికి కొండ ప్రాంతంలో నుంచి వెళ్తుండగా రోడ్డు మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో చనిపోయిన వారందరూ టర్కీ పౌరులేనని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com