ఇస్తాంబుల్లో ఘోర ప్రమాదం: 24 మంది మృతి
- May 13, 2017
ఇస్తాంబుల్: యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురి కావడంతో 24 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది తీవ్ర గాయాలపాలైనట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. వీరిలో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బస్సు కోస్టల్ ప్రావిన్స్లోని ఇజ్మిర్ నుంచి మార్మారిస్ పట్టణానికి కొండ ప్రాంతంలో నుంచి వెళ్తుండగా రోడ్డు మలుపు వద్ద ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో చనిపోయిన వారందరూ టర్కీ పౌరులేనని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









