ఎయిరిండియా విమానానికి త్రుటిలో తప్పిన ముప్పు
- May 13, 2017
ఎయిరిండియా విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి పుణెకు బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో.. ప్లేన్ను తిరిగి శంషాబాద్ రప్పించారు. అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఆ సమయంలో అందులో 96 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై మండిపడ్డారు. ఎయిర్పోర్ట్లో ఆందోళనకు దిగారు. నిన్నరాత్రి 8న్నర గంటలకు ఎయిరిండియా విమానం టేకాఫ్ అయింది. 20 నిమిషాల జర్నీ తర్వాత అందులో సమస్య తలెత్తింది. వెంటనే గుర్తించిన పైలట్.. ATCకి సమాచారం అందించాడు. వాళ్లు వెనక్కు వచ్చేయాల్సిందిగా చెప్పారు. దీంతో.. వెంటనే విమానాన్ని వెనక్కు మళ్లించి.. శంషాబాద్లో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్







