సినీకవుల సాయంకోరిన తెలంగాణ సీఎం కేసీఆర్
- May 14, 2017
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కవులను కోరారు. సినీ కవులు, రచయితలు, కళాకారులతో భేటీలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
సాగునీటి రంగానికి ప్రతీ ఏటా రూ.25వేల కోట్లు, రూ.500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాని వెల్లడించారు. కొత్తగా 2 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలను ఆట, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవులను కెసిఆర్ అభ్యర్థించారు.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









