సినీకవుల సాయంకోరిన తెలంగాణ సీఎం కేసీఆర్
- May 14, 2017
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కవులను కోరారు. సినీ కవులు, రచయితలు, కళాకారులతో భేటీలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
సాగునీటి రంగానికి ప్రతీ ఏటా రూ.25వేల కోట్లు, రూ.500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాని వెల్లడించారు. కొత్తగా 2 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలను ఆట, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవులను కెసిఆర్ అభ్యర్థించారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









