సినీకవుల సాయంకోరిన తెలంగాణ సీఎం కేసీఆర్
- May 14, 2017
ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సహకరించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కవులను కోరారు. సినీ కవులు, రచయితలు, కళాకారులతో భేటీలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రైతుల భవిష్యత్తుకు ప్రభుత్వం భరోసా ఇస్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని కెసిఆర్ చెప్పారు.
సాగునీటి రంగానికి ప్రతీ ఏటా రూ.25వేల కోట్లు, రూ.500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నాని వెల్లడించారు. కొత్తగా 2 వేల మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించి రైతుల అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతోన్న అన్ని సంక్షేమ పథకాలను ఆట, పాటల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవులను కెసిఆర్ అభ్యర్థించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







