ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు రూ.14 కోట్లు
- May 14, 2017
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఈసారి దాదాపుగా రూ. 14 కోట్ల నగదు బహుమతి అందుకోనుంది. 2013తో పోల్చుకుంటే ఐసీసీ టోర్నీ ప్రైజ్మనీని 5 లక్షల డాలర్లు పెంచింది. ఈసారి మొత్తం 4.5 మిలియన్ డాలర్లు జట్లకు పంచనుంది. విజేత జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు లభించనుండగా రన్నరప్ జట్టుకు 1.1 మిలియన్ డాలర్లు దక్కుతాయి. సెమీఫైనల్స్లో ఓడిన జట్లు 4.5 లక్షల డాలర్లు.. గ్రూప్లో మూడో స్థానంలో నిలిచే జట్లు 90 వేల డాలర్లు, ఆఖరి స్థానంలో నిలిచే జట్లు 60 వేల డాలర్లు పొందుతాయి.
తాజా వార్తలు
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!









