ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతకు రూ.14 కోట్లు
- May 14, 2017
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఈసారి దాదాపుగా రూ. 14 కోట్ల నగదు బహుమతి అందుకోనుంది. 2013తో పోల్చుకుంటే ఐసీసీ టోర్నీ ప్రైజ్మనీని 5 లక్షల డాలర్లు పెంచింది. ఈసారి మొత్తం 4.5 మిలియన్ డాలర్లు జట్లకు పంచనుంది. విజేత జట్టుకు 2.2 మిలియన్ డాలర్లు లభించనుండగా రన్నరప్ జట్టుకు 1.1 మిలియన్ డాలర్లు దక్కుతాయి. సెమీఫైనల్స్లో ఓడిన జట్లు 4.5 లక్షల డాలర్లు.. గ్రూప్లో మూడో స్థానంలో నిలిచే జట్లు 90 వేల డాలర్లు, ఆఖరి స్థానంలో నిలిచే జట్లు 60 వేల డాలర్లు పొందుతాయి.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









