బాహుబలి 2 స్పెషల్ షో వేయించిన నిజామాబాద్ ఎంపీ కవిత
- May 14, 2017
రిలీజై మూడు వారాలైనా బాహుబలి2 మానియా తగ్గడంలేదు. చిన్నా,పెద్దా, ముసలి ముతకతోపాటు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాని చూస్తూ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపి కవిత పొతంగల్ గ్రామస్తులకు బాహుబలి2 సినిమా ప్రత్యేక షో వేయించి చూపించారు.
మాతృదినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి స్పెషల్ గా తెప్పించిన ఈక్విప్మెంట్తో స్థానిక స్కూల్లో పెద్ద తెరపై ఈ సినిమా ప్రదర్శించారు. కవిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సినిమా వీక్షించారు. సినిమా చూడ్డం కోసం మహిళలు ఇళ్లకు తాళాలు వేసి మరీ స్కూలు వద్దకు వచ్చి అంతా కలిసి ఆనందంగా సినిమా సంబరాన్ని జరుపుకున్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్









