బాహుబలి 2 స్పెషల్ షో వేయించిన నిజామాబాద్ ఎంపీ కవిత
- May 14, 2017
రిలీజై మూడు వారాలైనా బాహుబలి2 మానియా తగ్గడంలేదు. చిన్నా,పెద్దా, ముసలి ముతకతోపాటు, పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమాని చూస్తూ తమ అభిప్రాయాల్ని వెల్లడిస్తున్నారు. తాజాగా టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపి కవిత పొతంగల్ గ్రామస్తులకు బాహుబలి2 సినిమా ప్రత్యేక షో వేయించి చూపించారు.
మాతృదినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి స్పెషల్ గా తెప్పించిన ఈక్విప్మెంట్తో స్థానిక స్కూల్లో పెద్ద తెరపై ఈ సినిమా ప్రదర్శించారు. కవిత కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి సినిమా వీక్షించారు. సినిమా చూడ్డం కోసం మహిళలు ఇళ్లకు తాళాలు వేసి మరీ స్కూలు వద్దకు వచ్చి అంతా కలిసి ఆనందంగా సినిమా సంబరాన్ని జరుపుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







