మిలాహా డోర్ టు డోర్ షిప్పింగ్ ప్రారంభం
- May 15, 2017
మెరిటైమ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ కాంగ్లోమిరేట్ బేస్డ్ ఇన్ ఖతార్ - మిలాహా, డోర్ టు డోర్ షిప్పింగ్ సర్వీస్ని ఖతార్ - యూఏఈ మధ్య ప్రారంభించింది. ఆటోమోటివ్ స్పేర్ పార్ట్స్, ఫ్యాషన్ రిటైల్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ సెక్టార్కి సంబంధించి చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల్ని తాము టార్గెట్ చేసినట్లు సంస్థ ప్రతినిథులు తెలిపారు. ఈ సర్వీస్ ప్రారంభం కావడానికి వారం రోజులు పట్టవచ్చు. ఆన్లైన్ ద్వారా వినియోగదారులు, తమ కార్గో మూమెంట్స్పై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చు. మిలాహా చీఫ్ ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్ అబ్దుల్ రహ్మాన్ ఇస్సా అల్ మనాయ్ మాట్లాడుతూ, క్లయింట్స్ అలాగే పార్టనర్స్కి తక్కువ ధరల్లోనే అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







