హైదరాబాద్ కబడ్డీ జట్టులో కొనసాగనున్న రాహుల్
- May 16, 2017
దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ అయిదవ సీజన్ వచ్చేస్తుంది.జులైలో మ్యాచ్లు ప్రారంభం కానున్న సమయంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి నిలిపాయి.స్టార్ ఆటగాళ్లను తమతోనే కొనసాగేలా చూస్తున్నాయి.ఈ సీజన్లో మొత్తం 350 క్రీడాకారులు భాగం కానున్నారు.టీమిండియామాజీ సారథి అనూప్ కుమార్ యు- ముంబా తరిగి తీసుకొంది.అతడి సారథ్యంలో ఆ జట్టు మూడుసార్లుఫైనల్కు వెళ్లింది.సీజన్-2లో ట్రోఫీ గెలిచింది.ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్ రాహుల్ చౌదరిని తెలుగు టైటాన్స్ తమతోనే కొనసాగిస్తుంది.కబడ్డీ ప్రపంచ కప్ ఇరాన్ను రన్నరప్గా నిలిపిన సారథిఆల్రౌండర్ మిరాజ్ను ఢిల్లీ,కొరియా స్టార్ రైడర్ జాన్ కున్ లీని బెంగాల్ వారియర్స్ తమతో ఉంచుకొన్నాయి.ఆశీశ్ కుమార్ను బెంగళూరు బుల్స్,ప్రదీప్ నర్వాల్ను పట్నా పైరేట్స్,దీపక్ హుడాను పుణేరి పల్టాన్ దక్కించుకొన్నాయి.ఒక్క జైపూర్ పింక్ పాం థర్స్ మాత్రమే ఎవరిని తీసుకోలేదు. ఈ సీజన్లో కొత్తగా నాలుగు ఫ్రాంచైజీలు వస్తున్నాయి
తాజా వార్తలు
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!









