హైదరాబాద్ కబడ్డీ జట్టులో కొనసాగనున్న రాహుల్
- May 16, 2017
దేశవ్యాప్తంగా అభిమానులను అలరించడానికి ప్రొ కబడ్డీ అయిదవ సీజన్ వచ్చేస్తుంది.జులైలో మ్యాచ్లు ప్రారంభం కానున్న సమయంలో ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లపై దృష్టి నిలిపాయి.స్టార్ ఆటగాళ్లను తమతోనే కొనసాగేలా చూస్తున్నాయి.ఈ సీజన్లో మొత్తం 350 క్రీడాకారులు భాగం కానున్నారు.టీమిండియామాజీ సారథి అనూప్ కుమార్ యు- ముంబా తరిగి తీసుకొంది.అతడి సారథ్యంలో ఆ జట్టు మూడుసార్లుఫైనల్కు వెళ్లింది.సీజన్-2లో ట్రోఫీ గెలిచింది.ప్రొ కబడ్డీ చరిత్రలో అత్యంత విజయవంతమైన రైడర్ రాహుల్ చౌదరిని తెలుగు టైటాన్స్ తమతోనే కొనసాగిస్తుంది.కబడ్డీ ప్రపంచ కప్ ఇరాన్ను రన్నరప్గా నిలిపిన సారథిఆల్రౌండర్ మిరాజ్ను ఢిల్లీ,కొరియా స్టార్ రైడర్ జాన్ కున్ లీని బెంగాల్ వారియర్స్ తమతో ఉంచుకొన్నాయి.ఆశీశ్ కుమార్ను బెంగళూరు బుల్స్,ప్రదీప్ నర్వాల్ను పట్నా పైరేట్స్,దీపక్ హుడాను పుణేరి పల్టాన్ దక్కించుకొన్నాయి.ఒక్క జైపూర్ పింక్ పాం థర్స్ మాత్రమే ఎవరిని తీసుకోలేదు. ఈ సీజన్లో కొత్తగా నాలుగు ఫ్రాంచైజీలు వస్తున్నాయి
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







