అల్ కోజ్ బస్సు ప్రమాదం: ఒకరి మృతి
- May 16, 2017
అల్ ఖోజ్ ప్రాంతంలో ఓ మీడియం సైజ్ బస్సు ప్రమాదానికి గురవడంతో, ఈ ప్రమాదంలో ఆసియాకి చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని రషీద్ ఆసుపత్రికి తరలించారు. అయితే మరణించిన వ్యక్తి, బస్సుని నడుపుతున్నాడా? లేదంటే ఆ బస్సులో ప్రయాణిస్తున్నాడా? అనే వివరాలు తెలియరాలేదింకా.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









