వలసదారుడి అదృశ్యం
- May 17, 2017
పదేళ్ళ క్రితమే బహ్రెయిన్కి వచ్చిన భారతీయ వలసదారుడు గుసర్మీత్ సింగ్, అదృశ్యమవడం పట్ల ఆందోలన వ్యక్తం చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. మూడేళ్ళుగా ఆయన ఆచూకీ తెలియలేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గుర్మీత్ సింగ్ ఆచూకీ కోసం విచారణ వేగవంతం చేశారు. వ్యవసాయ కార్మికుడిగా పనిచేసేందుకు గుర్మీత్, బహ్రెయిన్కి వచ్చినట్లు తెలియవస్తోంది. తన యజమాని వద్ద కాకుండా ఇంకొకరి వద్ద ఉండటంతో, అతని పాస్పోర్ట్, వీసా చెల్లే అవకాశం లేదు. గతంలో గుర్మీత్ నుంచి అప్పుడప్పుడూ ఫోన్ కాల్ వచ్చేదనీ, అప్పుడప్పుడూ డబ్బు కూడా పంపించేవారనీ, మూడేళ్ళ నుంచి అతనికి సంబంధించిన ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. గుర్మీత్ సింగ్కి ఇద్దరు పిల్లలున్నారు. గుర్మీత్కౌర్ భార్య నిర్మల్ కౌర్, తన భర్త ఆచూకీ కోసం ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్కు ట్రంప్ షాక్..
- లండన్లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









