నగల దొంగల అరెస్ట్
- May 18, 2017
దుబాయ్ పోలీసులు, నగల దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. 10 మిలియన్ దిర్హామ్ల విలువైన 'ప్రెసియస్ స్టోన్స్'ని అల్ బర్షాలోని ఓ యూరోపియన్ కంపెనీ నుంచి ఈ ముఠా దొంగతనం చేసింది. ముగ్గురు ఆసియా జాతీయులు ఈ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. విలువైన జెమ్స్టోన్స్ తస్కరణకు గురైనట్లుగా గుర్తించిన సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ చేపట్టారు. ఓనర్ కుమారుడితో కలిసి ముఠా సభ్యుల్లో ఒకరు సంస్థలోకి వెళ్ళినట్లుగా సీసీ టీవీ విజువల్స్ని బట్టి తేలింది. దేశం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు.
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







