నగల దొంగల అరెస్ట్
- May 18, 2017
దుబాయ్ పోలీసులు, నగల దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. 10 మిలియన్ దిర్హామ్ల విలువైన 'ప్రెసియస్ స్టోన్స్'ని అల్ బర్షాలోని ఓ యూరోపియన్ కంపెనీ నుంచి ఈ ముఠా దొంగతనం చేసింది. ముగ్గురు ఆసియా జాతీయులు ఈ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. విలువైన జెమ్స్టోన్స్ తస్కరణకు గురైనట్లుగా గుర్తించిన సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ చేపట్టారు. ఓనర్ కుమారుడితో కలిసి ముఠా సభ్యుల్లో ఒకరు సంస్థలోకి వెళ్ళినట్లుగా సీసీ టీవీ విజువల్స్ని బట్టి తేలింది. దేశం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









