నగల దొంగల అరెస్ట్
- May 18, 2017
దుబాయ్ పోలీసులు, నగల దొంగల ముఠాని అరెస్ట్ చేశారు. 10 మిలియన్ దిర్హామ్ల విలువైన 'ప్రెసియస్ స్టోన్స్'ని అల్ బర్షాలోని ఓ యూరోపియన్ కంపెనీ నుంచి ఈ ముఠా దొంగతనం చేసింది. ముగ్గురు ఆసియా జాతీయులు ఈ ముఠాగా ఏర్పడి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. విలువైన జెమ్స్టోన్స్ తస్కరణకు గురైనట్లుగా గుర్తించిన సంస్థ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు విచారణ చేపట్టారు. ఓనర్ కుమారుడితో కలిసి ముఠా సభ్యుల్లో ఒకరు సంస్థలోకి వెళ్ళినట్లుగా సీసీ టీవీ విజువల్స్ని బట్టి తేలింది. దేశం నుంచి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నిస్తుండగా వారిని పోలీసులు పట్టుకున్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









