రమదాన్ బుట్టలను ప్రారంభించిన లులు

- May 22, 2017 , by Maagulf
రమదాన్ బుట్టలను ప్రారంభించిన లులు

నిత్యావసర సరుకులను కలిగి ఉన్న రెండు రంజాన్ బుట్టలను ఆదివారం నాడు టోకు వర్తకదారుడు లులు హైపెర్ మార్కెట్ ద్వారా ప్రారంభించారు. ఈ రెండు బట్టలలో ఒకటి  85 ధిర్హాం , మరొకటి  120 ధిర్హాం విలువ చేసే ఉత్పత్తులు కల్గి ఉండనున్నాయి. నూనె , బియ్యం, కాయధాన్యాలు, ఖర్జూరం, వోట్స్, చక్కెర వంటి 12 నుంచి 20 ఉత్పత్తులు ఈ బుట్టలలో ఉంటాయని తెలుస్తుంది. ఈ ఆహార ఉత్పత్తులపై 32 శాతం వరకు రిబేటు ఇవ్వనున్నట్లు  లులు అధికారులు విలేకరుల సమావేశంలో తెలిపారు.రిటైల్ కొనుగోలుదారులకు రమదాన లో 40 మిలియన్ డాలర్ల విలువైన డిస్కౌంట్ లభిస్తుందని వారు ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com