రమదాన్ బుట్టలను ప్రారంభించిన లులు
- May 22, 2017
నిత్యావసర సరుకులను కలిగి ఉన్న రెండు రంజాన్ బుట్టలను ఆదివారం నాడు టోకు వర్తకదారుడు లులు హైపెర్ మార్కెట్ ద్వారా ప్రారంభించారు. ఈ రెండు బట్టలలో ఒకటి 85 ధిర్హాం , మరొకటి 120 ధిర్హాం విలువ చేసే ఉత్పత్తులు కల్గి ఉండనున్నాయి. నూనె , బియ్యం, కాయధాన్యాలు, ఖర్జూరం, వోట్స్, చక్కెర వంటి 12 నుంచి 20 ఉత్పత్తులు ఈ బుట్టలలో ఉంటాయని తెలుస్తుంది. ఈ ఆహార ఉత్పత్తులపై 32 శాతం వరకు రిబేటు ఇవ్వనున్నట్లు లులు అధికారులు విలేకరుల సమావేశంలో తెలిపారు.రిటైల్ కొనుగోలుదారులకు రమదాన లో 40 మిలియన్ డాలర్ల విలువైన డిస్కౌంట్ లభిస్తుందని వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









