రమదాన్ బుట్టలను ప్రారంభించిన లులు
- May 22, 2017
నిత్యావసర సరుకులను కలిగి ఉన్న రెండు రంజాన్ బుట్టలను ఆదివారం నాడు టోకు వర్తకదారుడు లులు హైపెర్ మార్కెట్ ద్వారా ప్రారంభించారు. ఈ రెండు బట్టలలో ఒకటి 85 ధిర్హాం , మరొకటి 120 ధిర్హాం విలువ చేసే ఉత్పత్తులు కల్గి ఉండనున్నాయి. నూనె , బియ్యం, కాయధాన్యాలు, ఖర్జూరం, వోట్స్, చక్కెర వంటి 12 నుంచి 20 ఉత్పత్తులు ఈ బుట్టలలో ఉంటాయని తెలుస్తుంది. ఈ ఆహార ఉత్పత్తులపై 32 శాతం వరకు రిబేటు ఇవ్వనున్నట్లు లులు అధికారులు విలేకరుల సమావేశంలో తెలిపారు.రిటైల్ కొనుగోలుదారులకు రమదాన లో 40 మిలియన్ డాలర్ల విలువైన డిస్కౌంట్ లభిస్తుందని వారు ప్రకటించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







