డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు...
- May 22, 2017
ఉగ్రవాద నిరోధానికి అరబ్దేశాలు సహకరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. సౌదీ పర్యటనలో ఉన్న ట్రంప్.. రియాద్లో జరిగిన అరబ్ ఇస్లామిక్ - యూఎస్ సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదుల్లో 95శాతం ముస్లింలే ఉన్నారని.. అమెరికాతోపాటు భారత్, రష్యా, ఆస్ర్టేలియా సహా అనేక దేశాలు ఉగ్రవాద బాధితులే అన్నారు. పాకిస్థాన్ పేరును ట్రంప్ నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఏ దేశం కూడా తమ భూభాగాల్లో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వరాదని ట్రంప్ స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై పోరులో తమకు కలిసిరావాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు









