రైల్వే ఉద్యోగుల పంటపండింది
- October 08, 2015
రైల్వే ఉద్యోగుల పంటపండింది. ఈ యేడాది దసరా - దీపావళి బోనస్ కింద 78 రోజుల వేతనాన్ని అందుకోనున్నారు. 78 రోజుల ఉత్పాదకత ఆధారిత బోనస్గా ఈ మొత్తాన్ని ఆందజేస్తారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో 12.58 లక్షల మంది నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 2014-15కుగాను 78 రోజుల వేతనాన్ని బోనస్గా అందజేయనున్నట్టు తెలిపారు. ఒక్కొక్కరికి రూ.8,975 వంతున రూ.1,030 కోట్లు మంజూరు చేస్తారని వెల్లడించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







