అమెరికా డల్లాస్ పర్యటనలో T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క
- May 22, 2017
అమెరికా పర్యటనలో ఉన్న T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క డల్లాస్ నగరం చేరుకున్నారు. ఈ సందర్బంగా ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్ట్రర్ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క తెలంగాణాను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మల్లు బట్టి విక్రమార్క డల్లాస్ కు రావడం చాలా సంతోషంగా ఉందని ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణా చాప్టర్ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









