అమెరికా డల్లాస్ పర్యటనలో T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క
- May 22, 2017
అమెరికా పర్యటనలో ఉన్న T PCC వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు బట్టివిక్రమార్క డల్లాస్ నగరం చేరుకున్నారు. ఈ సందర్బంగా ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణ చాప్ట్రర్ సభ్యులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న బట్టి విక్రమార్క తెలంగాణాను ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిఆర్ ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. మల్లు బట్టి విక్రమార్క డల్లాస్ కు రావడం చాలా సంతోషంగా ఉందని ఓవర్సీస్ కాంగ్రెస్ తెలంగాణా చాప్టర్ సభ్యులు సంతోషం వ్యక్తంచేశారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







