రమదాన్ కానుక: 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- May 25, 2017 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష
ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, 977 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. పలు కేసుల్లో వీరంతా దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. రమదాన్ సందర్భంగా వీరికి క్షమాభిక్ష లభించింది. ఖైదీలు క్షమాభిక్ష పొందిన అనంతరం జైలు నుంచి విడుదలై, సాధారణ వ్యక్తుల్లా జీవనం సాగించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వారంతా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని ప్రెసిడెంట్ సూచించారు. ప్రెసిడెంట్ ఇచ్చిన క్షమాభిక్షతో ఖైదీల కుటుంబాల్లో ఆనందాలు విరజిమ్మనున్నాయి.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు