పశ్చిమబెంగాల్లో రూ. 70 కోట్ల విలువ చేసే పాము విషం పట్టివేత
- May 25, 2017
బంగారం, డ్రగ్స్, అరుదైన వస్తువులు, జంతువులు డ్రగ్స్ని స్మగ్లింగ్ చేస్తారని వింటూనే ఉన్నాం.. కానీ తాజాగా పాము విషాన్ని కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు అంటే నమ్మశక్యంగా లేదు కదా..! అవును పాము విషాన్ని స్మగింగ్ చేస్తూ పోలీసులకు ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే...
పశ్చిమబెంగాల్లో ఇద్దరు వ్యక్తులనుంచి రెండు జగ్గుల నిండా ఉన్న పాము విషాన్ని సశస్త్ర సీమాబల్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. దీని విలువ సుమారు రూ. 70 కోట్ల వరకు ఉంటుందని చెప్పాయి. డార్జిలింగ్ జిల్లాలోని బతాసి, పనితంకి మధ్య వీరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెప్పారు.
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!