ఖైదీల విడుదలకు అజ్మన్ రూలర్ ఆదేశం!
- May 26, 2017
సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, పవిత్ర రమదాన్ సందర్భంగా 95 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ నేరాలకు పాల్పడినందుకుగాను జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, ఈ క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారనే ఉద్దేశ్యంతో షేక్ హుమైద్ క్షమాభిక్షను ప్రసాదించడం జరిగింది. అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి, ఈ సందర్భంగా షేక్ హుమైద్కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలు, సమాజంలో భాగమై, సమాజాభివృద్ధికి సహకరించాలని సూచించారు.
తాజా వార్తలు
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!
- ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా ఎలాన్ మస్క్
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!









