ఖైదీల విడుదలకు అజ్మన్ రూలర్ ఆదేశం!
- May 26, 2017
సుప్రీం కౌన్సిల్ మెంబర్, అజ్మన్ రూలర్ షేక్ హుమైద్ బిన్ రషీద్ అల్ నౌమి, పవిత్ర రమదాన్ సందర్భంగా 95 మంది ఖైదీలను క్షమాభిక్షపై విడుదల చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ నేరాలకు పాల్పడినందుకుగాను జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు, ఈ క్షమాభిక్షతో తిరిగి సాధారణ జీవితం గడుపుతారనే ఉద్దేశ్యంతో షేక్ హుమైద్ క్షమాభిక్షను ప్రసాదించడం జరిగింది. అజ్మన్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ షేక్ సుల్తాన్ బిన్ అబ్దుల్లా అల్ నౌమి, ఈ సందర్భంగా షేక్ హుమైద్కి కృతజ్ఞతలు తెలిపారు. క్షమాభిక్షపై విడుదలయ్యే ఖైదీలు, సమాజంలో భాగమై, సమాజాభివృద్ధికి సహకరించాలని సూచించారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







