కింగ్డమ్లో 9 మిలియన్ చెట్ల పెంపకం: రియాద్ గవర్నర్
- May 27, 2017
రియాద్ గవర్నర్ ప్రిన్స్ ఫైసల్ బిన్ బందర్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాటర్ అండ్ అగ్రికల్చర్ ఇనీషియేటివ్లో భాగంగా 1 మిలియన్ ట్రీస్ని రియాద్లో పెంచే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తంగా కింగ్డమ్లో 2020 నాటికి 4 మిలియన్ల చెట్లను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్యాంపెయిన్లో భాగంగా రియాద్లోని ఇమామ్ ముహమ్మద్ బిన్ సౌద్ ప్యాలెస్ కంట్రీయార్డ్ వద్ద ఘాఫ్ ట్రీని నాటారు గవర్నర్ ప్రిన్స్ ఫైసల్. ఒమన్, యూఏఈ, సౌదీ అరేబియాల్లో లభించే ప్రత్యేకమైన చెట్టు ఘాఫ్. 30 మీటర్ల వరకు ఘాఫ్ ట్రీ వేర్లు భూమిలోకి చొచ్చుకుని వెళతాయి. ఇసుకలో కూడా ఈ చెట్లు పెరుగుతాయి. చెట్ల పెంపకం ద్వారా పర్యావరణానికి ఎంతో మేలు చేయగలిగినవాళ్ళమవుతామని గవర్నర్ ఫైసల్ బిన్ చెప్పారు. కింగ్డమ్లోని పలు ప్రాంతాల్లో 800,000 మొక్కల్ని నాటనున్నారు. నర్సరీల నుంచి వీటిని సేకరిస్తున్నారు. జుల్ఫి, అల్ గాట్, షక్రా, అల్ ఖర్జ్ల్లోని నర్సరీలు ఈ మొక్కల్ని సరఫరా చేస్తున్నాయి.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









